సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని, పోలింగ్ అనంతరం ఘర్షణలు జరగకుండా ప్రత్యేక బృందాలు, స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని, పోలింగ్ అనంతరం ఘర్షణలు జరగకుండా ప్రత్యేక బృందాలు, స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు siddipetcp జోయల్ డేవిస్ తెలిపారు.
No comments: